CPI Narayana: అదానీ - హిండెన్బర్గ్ వివాదంపై జేపీసీనే వేయాలి: నారాయణ
అదానీ (Adani)-హిండెన్బర్గ్ (Hindenburg) వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. అదానీ అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)నే వేయాలని ఆయన డిమాండ్ చేశారు. జేపీసీ వేస్తేనే దర్యాప్తు బయటకు వస్తుందని తెలిపారు. కాగా, అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Published : 02 Mar 2023 19:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం