CPI Narayana: అదానీ - హిండెన్‌బర్గ్‌ వివాదంపై జేపీసీనే వేయాలి: నారాయణ

అదానీ (Adani)-హిండెన్‌బర్గ్‌ (Hindenburg) వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. అదానీ అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)నే వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జేపీసీ వేస్తేనే దర్యాప్తు బయటకు వస్తుందని తెలిపారు. కాగా, అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

Published : 02 Mar 2023 19:52 IST

Tags :

మరిన్ని