Raids: లైవ్ పెట్టి.. ఈడీ, ఐటీ, సీబీఐ అధికారులు సోదాలు చేయాలి: సీపీఐ నారాయణ
ఈడీ, ఐటీ, సీబీఐ సోదాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా లైవ్ పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. లైవ్ పెట్టడం వల్ల అవినీతి జరిగిందో లేదో తేటతెల్లమవుతుందన్నారు. లైవ్ పెట్టకపోతే.. వాటిని రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా భావించాల్సి వస్తుందన్నారు.
Published : 24 Nov 2022 16:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM