Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ దంపతులు

తిరుమల(Tirumala) శ్రీవారిని టీమ్‌ఇండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే(TTD) ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Updated : 21 Feb 2023 13:55 IST

Tags :

మరిన్ని