AP News: ఆక్వా రైతులకు జగన్ సర్కారు మొండిచేయి..!
ఆక్వా (Aqua) రంగాన్ని ఆదుకుంటామని ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకెళ్లి బీరాలు పలికిన జగన్ (Jagan).. అధికారంలోకి వచ్చాక రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ధరలు పడిపోయి, పెట్టుబడులు పెరిగి గతేడాది రైతులు నిలువెల్లా మునిగినా సర్కారు చేయూత అందించలేదు. పైగా వారికి యూనిట్ రూపాయిన్నర చొప్పున ఇస్తామన్న రాయితీ విద్యుత్తుకూ కోత పెట్టారు.
Updated : 03 Jun 2023 17:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్