AP News: ఆక్వా రైతులకు జగన్ సర్కారు మొండిచేయి..!

ఆక్వా (Aqua) రంగాన్ని ఆదుకుంటామని ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకెళ్లి బీరాలు పలికిన జగన్ (Jagan).. అధికారంలోకి వచ్చాక రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ధరలు పడిపోయి, పెట్టుబడులు పెరిగి గతేడాది రైతులు నిలువెల్లా మునిగినా సర్కారు చేయూత అందించలేదు. పైగా వారికి యూనిట్‌ రూపాయిన్నర చొప్పున ఇస్తామన్న రాయితీ విద్యుత్తుకూ కోత పెట్టారు. 

Updated : 03 Jun 2023 17:26 IST

ఆక్వా (Aqua) రంగాన్ని ఆదుకుంటామని ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకెళ్లి బీరాలు పలికిన జగన్ (Jagan).. అధికారంలోకి వచ్చాక రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ధరలు పడిపోయి, పెట్టుబడులు పెరిగి గతేడాది రైతులు నిలువెల్లా మునిగినా సర్కారు చేయూత అందించలేదు. పైగా వారికి యూనిట్‌ రూపాయిన్నర చొప్పున ఇస్తామన్న రాయితీ విద్యుత్తుకూ కోత పెట్టారు. 

Tags :

మరిన్ని