Cyber Crime: పార్ట్ టైం ఉద్యోగం పేరిట టోకరా.. బ్యాంకు ఖాతా నుంచి రూ.1.90 లక్షలు మాయం
పార్ట్ టైం ఉద్యోగాలంటూ మొబైల్కు సందేశాలు పంపిన సైబర్ మోసగాళ్లు.. ఓ యువకుడి ఖాతా నుంచి రూ.1.90లక్షలు కాజేశారు. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలం నెమిలికొండకు చెందిన నిఖిల్ మొబైల్ ఫోన్కు పార్ట్ టైం ఉద్యోగం కల్పిస్తామంటూ వారం క్రితం సందేశం పంపారు. స్పందించిన నిఖిల్.. లింక్ ఓపెన్ చేసి ఆన్ లైన్లో తన వివరాలు నమోదు చేశాడు. మోసాన్ని గుర్తించే లోగా ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. నిఖిల్ ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Published : 07 Sep 2022 10:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)