Cyber Crime: విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ సైబర్ కేటుగాళ్ల మోసాలు!
ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్ మార్పులు, బహుమతులు, వివాహ పరిచయ వేదికలు.. కావేవీ మోసానికి అనర్హం అన్నట్టుగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కష్టపడి బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్మునంతా క్షణాల్లో స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్ నేరస్థులు విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ కొత్త మోసాలకు తెరలేపారు. ఇదంతా నిజమని భావించి.. వారు చెప్పినట్టు చేసి కొందరు నష్టపోతున్నారు.
Published : 13 Aug 2022 15:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!