Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరుతో మాయాజాలం.. రూ.9.81 కోట్లు రికవరీ!
దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం రికవరీని సైబరాబాద్ పోలీసులు చేశారు. ట్రేడింగ్ యాప్ పేరుతో అమాయకుల నుంచి రూ.10కోట్ల వరకు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.9.81 కోట్లు రికవరీ చేశారు. ఇప్పటి వరకు నలుగురు కేటుగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు.
Published : 29 Aug 2022 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్