Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరుతో మాయాజాలం.. రూ.9.81 కోట్లు రికవరీ!

దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం రికవరీని సైబరాబాద్ పోలీసులు చేశారు. ట్రేడింగ్ యాప్ పేరుతో అమాయకుల నుంచి రూ.10కోట్ల వరకు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.9.81 కోట్లు రికవరీ చేశారు. ఇప్పటి వరకు నలుగురు కేటుగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు.

Published : 29 Aug 2022 15:33 IST

దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం రికవరీని సైబరాబాద్ పోలీసులు చేశారు. ట్రేడింగ్ యాప్ పేరుతో అమాయకుల నుంచి రూ.10కోట్ల వరకు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.9.81 కోట్లు రికవరీ చేశారు. ఇప్పటి వరకు నలుగురు కేటుగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు.

Tags :

మరిన్ని