CyberCrime: కొత్తపంథాల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు
సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, ఎంతోమందిని అరెస్టు చేస్తున్నా, బాధితులు సంఖ్య తగ్గడం లేదు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయి. నేరస్తులపై నిఘా పెరిగే కొద్దీ కొత్త పంథాల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. బాధితుల కోసం ఇప్పటికే కేంద్రం నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ను నిర్వహిస్తోంది.
Published : 01 Jul 2022 12:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్