CyberCrime: కొత్తపంథాల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు

సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా,  ఎంతోమందిని అరెస్టు చేస్తున్నా, బాధితులు సంఖ్య తగ్గడం లేదు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయి. నేరస్తులపై నిఘా పెరిగే కొద్దీ కొత్త పంథాల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. బాధితుల కోసం ఇప్పటికే కేంద్రం నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ను నిర్వహిస్తోంది.

Published : 01 Jul 2022 12:46 IST

Tags :

మరిన్ని