IMD: మాండౌస్ తుపాను.. 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను.. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుపాన్గా రూపు మార్చుకొని తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను ధాటికి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం తమిళనాడులోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పుదుచ్చేరి ప్రభుత్వం రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.
Published : 09 Dec 2022 13:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?