Mandous Effect: వరి రైతులను నట్టేట ముంచిన మాండౌస్ తుపాన్

మాండౌస్ తుపాన్ వరి రైతులను నట్టేట ముంచింది. కోత సమయంలో కురిసిన అకాల వర్షాలకు.. అన్నదాతలు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఓ వైపు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం.. మరోవైపు కోతకు రాకుండానే పొలంలో వాలిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఉదారంగా ఆదుకోకపోతే... సాగు ఆపేయడమే తమ ముందు కనిపిస్తున్న మార్గమని తేల్చిచెబుతున్నారు.

Published : 13 Dec 2022 18:10 IST

Tags :

మరిన్ని