Cyrus Mistry: టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ దుర్మరణం

టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కారు డివైడర్‌ను ఢీకొని ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Published : 04 Sep 2022 17:40 IST

Tags :

మరిన్ని