Telangana News: దమ్మాయిగూడ బాలిక అనుమానాస్పద మృతికేసులో ముమ్మర దర్యాప్తు

హైదరాబాద్ దమ్మాయిగూడలో బాలిక అనుమానాస్పద మృతికేసులో దర్యాప్తు సాగుతోంది. 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొందరు అనుమానితులు, మరికొందరు వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. మరణించిన బాలికతో సంబంధం లేని వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని పోలీసులు మండిపడ్డారు. నకిలీ వీడియోలు ప్రసారం చేసి ప్రజల్ని రెచ్చగొట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Published : 17 Dec 2022 12:24 IST

హైదరాబాద్ దమ్మాయిగూడలో బాలిక అనుమానాస్పద మృతికేసులో దర్యాప్తు సాగుతోంది. 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొందరు అనుమానితులు, మరికొందరు వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. మరణించిన బాలికతో సంబంధం లేని వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని పోలీసులు మండిపడ్డారు. నకిలీ వీడియోలు ప్రసారం చేసి ప్రజల్ని రెచ్చగొట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

మరిన్ని