Telangana News: దమ్మాయిగూడ బాలిక అనుమానాస్పద మృతికేసులో ముమ్మర దర్యాప్తు
హైదరాబాద్ దమ్మాయిగూడలో బాలిక అనుమానాస్పద మృతికేసులో దర్యాప్తు సాగుతోంది. 10 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. కొందరు అనుమానితులు, మరికొందరు వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. మరణించిన బాలికతో సంబంధం లేని వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని పోలీసులు మండిపడ్డారు. నకిలీ వీడియోలు ప్రసారం చేసి ప్రజల్ని రెచ్చగొట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Published : 17 Dec 2022 12:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్