Guntur: స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపేలా.. దండి మార్చ్‌ స్మారకం

గుంటూరు నగర కూడళ్లు కొత్తదనం.. సంతరించుకుంటున్నాయి. ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపేలా.. ముస్తాబవుతున్నాయి. హిందూ కళాశాల కూడలిలో ఇప్పటికే గాంధీ విగ్రహం నెలకొల్పగా.. ఆటోనగర్‌లో దండి మార్చ్  స్మారకాన్ని నిర్మిస్తున్నారు.

Published : 01 Dec 2022 15:03 IST

గుంటూరు నగర కూడళ్లు కొత్తదనం.. సంతరించుకుంటున్నాయి. ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపేలా.. ముస్తాబవుతున్నాయి. హిందూ కళాశాల కూడలిలో ఇప్పటికే గాంధీ విగ్రహం నెలకొల్పగా.. ఆటోనగర్‌లో దండి మార్చ్  స్మారకాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

మరిన్ని