Pawan Kalyan: దేవీ శరన్నవరాత్రులు.. పార్టీ ఆఫీస్‌లో జనసేనాని ప్రత్యేక పూజలు

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సరస్వతిదేవి రూపంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే  కార్యాలయానికి చేరుకున్న పవన్.. అమ్మవారిని పూజించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ప్రార్థించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్టోబరు నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

Published : 30 Sep 2022 12:38 IST

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సరస్వతిదేవి రూపంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే  కార్యాలయానికి చేరుకున్న పవన్.. అమ్మవారిని పూజించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ప్రార్థించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్టోబరు నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

Tags :

మరిన్ని