Data Theft: అంగట్లో అమ్మకానికి 66.9కోట్ల మంది డేటా..!
డేటా చోరీ(Data Theft) కేసు కీలక మలుపు తిరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 66.9కోట్ల మంది డేటానుఅమ్మకానికి పెట్టినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు, యూపీఐ, ఓటీటీ, బ్యాంకు, జీఎస్టీ, ఆర్టీవో వినియోగదారుల డేటాతో పాటు.. బైజూస్, వేదాంతు వంటి ఆన్లైన్ లెర్నింగ్ వెబ్సైట్ల నుంచి విద్యార్థుల డేటాను సేకరించి అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు.
Updated : 02 Apr 2023 09:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్