Crime News:చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ బురిడీ

బంగారాన్ని రెట్టింపు చేస్తాం. లంకెబిందెలు వెలికితీస్తాం. లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసేలా చేస్తాం.! ఇలాంటి మాయమాటలతో నిలువుదోపిడీ చేసే వాళ్ల గురించి విన్నాం, చూశాం.ఇప్పుడు మాయగాళ్లు తెలివిమీరారు.! 50 వేల రూపాయలిస్తే ఏకంగా చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ బురిడీకొట్టించారు.

Published : 07 Aug 2022 13:33 IST

బంగారాన్ని రెట్టింపు చేస్తాం. లంకెబిందెలు వెలికితీస్తాం. లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసేలా చేస్తాం.! ఇలాంటి మాయమాటలతో నిలువుదోపిడీ చేసే వాళ్ల గురించి విన్నాం, చూశాం.ఇప్పుడు మాయగాళ్లు తెలివిమీరారు.! 50 వేల రూపాయలిస్తే ఏకంగా చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ బురిడీకొట్టించారు.

Tags :

మరిన్ని