WestBank: వెస్ట్ బ్యాంక్లో మరోసారి చెలరేగిన విధ్వంసం
వెస్ట్ బ్యాంక్లో మరోసారి విధ్వంసం చెలరేగింది. ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులను పాలస్తీనాకు చెందిన సాయుధుడు కాల్చిచంపడంతో.. హింసకు తెరలేచింది. పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో స్థిరపడిన ఇజ్రాయెల్ వాసులు.. ఇళ్లు, వాహనాలకు నిప్పంటించి దాడులకు తెగబడ్డారు. గత కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే పెద్ద హింసాత్మక ఘటన అని అధికారులు పేర్కొన్నారు. తాజా హింసతో ఏడాదిగా ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న శాంతి చెడిపోయి మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి.
Published : 27 Feb 2023 21:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ