Turkey Earthquake: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. పెరుగుతున్న మరణాల సంఖ్య
భూకంపాల ధాటికి అతలాకుతలమైన తుర్కియే, సిరియాల్లో.. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండు దేశాల్లో ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7 వేలు దాటింది. వేలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తుర్కియో, సిరియాల్లో.. సహాయ చర్యలు చేపట్టిన విదేశీ విపత్తు నిర్వహణ బృందాలు శిథిలాల కింద చిక్కుకుపోయిన చిన్నారులను సురక్షితంగా వెలికితీస్తున్నాయి.
Published : 08 Feb 2023 09:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?