Odisha Train Accident: ట్రాక్ నిర్వహణ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణం కావొచ్చు: శశిధర్

ట్రాక్ నిర్వహణ, భద్రతా లోపాలే ఒడిశాలో రైలు ప్రమాదానికి (Odisha Train Accident) కారణం కావొచ్చని రైల్వే కన్సల్టేటివ్ కమిటి మాజీ సభ్యులు ఉప్పులూరి శశిధర్ అభిప్రాయపడ్డారు. మూడు రైళ్లు ఒకేసారి ప్రమాదానికి గురవడం గతంలో జరగలేదన్నారు.

Updated : 03 Jun 2023 17:22 IST

Tags :

మరిన్ని