Bandi Sanjay: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ రాజీనామా చేయించాలి: బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్  చేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. రామన్నపేటలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Published : 11 Aug 2022 19:16 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్  చేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. రామన్నపేటలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Tags :

మరిన్ని