Bandi Sanjay: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ రాజీనామా చేయించాలి: బండి సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. రామన్నపేటలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
Published : 11 Aug 2022 19:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!