APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాల జాప్యం.. బాధితుల ఆవేదన!
ఏపీఎస్ఆర్టీసీ(APSRTC)లో కారుణ్య నియామకాల జాప్యంతో వందలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కొలువులు లేక, కడుపు నిండక దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. ఆపన్నహస్తం అందించాల్సిన అధికారులే అలసత్వం వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలువులు కల్పించాలని ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. తమ బాధను పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు.
Published : 27 Mar 2023 10:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..