APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాల జాప్యం.. బాధితుల ఆవేదన!

ఏపీఎస్ఆర్టీసీ(APSRTC)లో కారుణ్య నియామకాల జాప్యంతో వందలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కొలువులు లేక, కడుపు నిండక దుర్భర పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. ఆపన్నహస్తం అందించాల్సిన అధికారులే అలసత్వం వహిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలువులు కల్పించాలని ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. తమ బాధను పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు.

Published : 27 Mar 2023 10:10 IST
Tags :

మరిన్ని