Andhra News: కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టుల నిర్మాణం
రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం.. కాగితాలకే పరిమితమైంది. నిధులు కేటాయించక, నిర్మాణ పనులు జరక్క.. నత్తతో పోటీపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రాధాన్యత క్రమంలో ప్రకటించిన 42 ప్రాజెక్టుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి.
Published : 17 Aug 2022 09:25 IST
Tags :