AP News: అధికారం మనదేనని అప్పులు.. తీరా చూస్తే బోరుమంటూ విలాపాలు
నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో..! వైకాపా సర్పంచ్లు, చోటామోటా నేతల ప్రస్తుత పరిస్థితి ఇదే. పార్టీ మనది.. ప్రభుత్వం మనది.. అనే ఉత్సాహంతో అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వ పనులు చేయించారు. ఏళ్లుగా బిల్లులు మంజూరుగాక.. ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. బకాయిలు దాదాపు రూ.520 కోట్ల వరకూ పేరుకుపోగా.. బిల్లులో జగనన్నా అంటూ బాధితులు బోరుమంటున్నారు.
Published : 07 Feb 2023 15:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు