Arvind Kejriwal: మనీశ్ సిసోదియాను తలచుకుని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి..!
దిల్లీ మద్యంకేసు (Delhi Liquor Case)లో అరెస్టైన మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)ను తలచుకుని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భావోద్వేగానికి గురయ్యారు. దిల్లీలోని బవానాలో బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్లెన్స్ నూతన శాఖను కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్య కోసం సిసోదియా చేసిన పనులను కేజ్రీవాల్ గుర్తుచేశారు. తప్పుడు కేసులో సిసోదియాను జైల్లో పెట్టారని ఆరోపించారు.
Published : 07 Jun 2023 16:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!