Delhi Liquor Case: మద్యం కుంభకోణం కేసులో.. దిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్‌

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా అరెస్టయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ విచారణకు వెళ్లిన ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు సిసోదియాను దాదాపు 8 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసినట్లు తెలిపారు.

Updated : 21 Oct 2023 16:06 IST

Tags :

మరిన్ని