Air Pollution: కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 28 వరకు దేశ రాజధాని దిల్లీలోకి మధ్య, భారీ రవాణా వాహనాలపై నిషేధం విధించింది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Published : 24 Jun 2022 12:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం