Air Pollution: కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 28 వరకు దేశ రాజధాని దిల్లీలోకి మధ్య, భారీ రవాణా వాహనాలపై నిషేధం విధించింది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Published : 24 Jun 2022 12:09 IST

Tags :

మరిన్ని