Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ (CBI)విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి కవిత ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. సుమారు ఏడున్నర గంటలపాటు  విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. సీఆర్‌పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్టు సమాచారం. 

Published : 11 Dec 2022 22:23 IST
Tags :

మరిన్ని