Liquor Scam: దిల్లీ లిక్కర్ కేసు.. శరత్ చంద్రారెడ్డే కీలక సూత్రధారి!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబును దిల్లీలోని ప్రత్యేక కోర్టు వారం రోజుల ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. కస్టడీ రిపోర్ట్‌లో శరత్ చంద్రారెడ్డే దిల్లీ మద్యం కేసులో కీలక సూత్రధారిగా పేర్కొన్న ఈడీ.. దిల్లీ లిక్కర్ మార్కెట్‌లో 30 శాతం తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు వెల్లడించింది.

Updated : 23 Nov 2022 10:57 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబును దిల్లీలోని ప్రత్యేక కోర్టు వారం రోజుల ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. కస్టడీ రిపోర్ట్‌లో శరత్ చంద్రారెడ్డే దిల్లీ మద్యం కేసులో కీలక సూత్రధారిగా పేర్కొన్న ఈడీ.. దిల్లీ లిక్కర్ మార్కెట్‌లో 30 శాతం తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు వెల్లడించింది.

Tags :

మరిన్ని