Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ కుంభకోణంలో రూ.623 కోట్ల అవినీతి!
దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)లో రూ.623 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ తేల్చింది. ఈ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ ఛార్జిషీట్ను.. రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 4న దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో.. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పాత్రపై ప్రధాన అభియోగాలను వివరించింది.
Updated : 30 May 2023 22:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు