Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో రూ.623 కోట్ల అవినీతి!

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)లో రూ.623 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ తేల్చింది. ఈ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ ఛార్జిషీట్‌ను.. రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 4న దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో.. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పాత్రపై ప్రధాన అభియోగాలను వివరించింది.

Updated : 30 May 2023 22:23 IST

Tags :

మరిన్ని