Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసులో ఈడీ చేతికి కీలక ఆధారాలు
దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తనిఖీలు చేస్తున్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బినామీలకు పలువురు ప్రముఖులతో సంబంధమున్నట్లు సమాచారం. తనిఖీల్లో లభించిన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అందించినట్లు తెలిసింది.
Published : 26 Sep 2022 09:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్