Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసులో ఈడీ చేతికి కీలక ఆధారాలు

దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తనిఖీలు చేస్తున్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బినామీలకు పలువురు ప్రముఖులతో సంబంధమున్నట్లు సమాచారం. తనిఖీల్లో లభించిన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అందించినట్లు తెలిసింది.

Published : 26 Sep 2022 09:22 IST

దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తనిఖీలు చేస్తున్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బినామీలకు పలువురు ప్రముఖులతో సంబంధమున్నట్లు సమాచారం. తనిఖీల్లో లభించిన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అందించినట్లు తెలిసింది.

Tags :

మరిన్ని