MLC Kavitha: ఈడీ విచారణకు భారాస ఎమ్మెల్సీ కవిత గైర్జాజరు

దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణకు భారాస ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. చట్టం, మహిళలకు ఉన్న హక్కు ప్రకారం ఇంటికి వచ్చి విచారిస్తే ఈడీకి సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. ఈ నెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారని తెలిపారు. తన హక్కులను రక్షించుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. తన ప్రతినిధిగా భరత్‌ను పంపించిన కవిత.. ఈడీఅడిగిన పలు దస్త్రాలు సహా ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

Updated : 16 Mar 2023 20:27 IST
Tags :

మరిన్ని