Delhi: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వాయిదా
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన ఆప్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు.. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా భాజపా సభ్యులు కూడా ఆందోళన చేయడంతో సభలో గందరగోళం తలెత్తింది. సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకోవంతో కొందరు నేలపై పడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఘర్షణలో భాగంగా పలువురు సభ్యులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.
Published : 06 Jan 2023 17:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్