Delhi: దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పురోగతి
దిల్లీలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను శిక్షించేందుకు అవసరమైన సాక్ష్యాధారాల కోసం దర్యాప్తు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రద్ధాకు చెందినవిగా భావిస్తున్న పుర్రె భాగం, దవడను దిల్లీ పోలీసులు గుర్తించారు. అలాగే అఫ్తాబ్ ఫ్లాటు నుంచి బాధితురాలు దుస్తులు, షూ, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
Published : 21 Nov 2022 09:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్