సత్యసాయి జిల్లాలో దౌర్జన్యం.. అనుమతి లేదంటూ ఇల్లు, షెడ్‌ కూల్చేసిన వైకాపా నేతలు.

సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లెలో మామ్మూళ్లు ఇవ్వలేదన్న కోపంతో వైకాపా నాయకులు తమ ఇల్లు, షెడ్ లను ప్రొక్లెయిన్లతో కూల్చివేశారని బాధితులు ఆందోళన నిర్వహించారు. సొంత స్థలంలో అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లకు మామూళ్లు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కొద్దిరోజులుగా వైకాపా నాయకులు డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోయారు. 

Updated : 20 Nov 2022 14:34 IST
Tags :

మరిన్ని