Gunturu: శ్రీనగర్ కాలనీలో ఇళ్ల కూల్చివేత.. బాధితుల కన్నీటిపర్యంతం

ఏడేళ్ల క్రితమే నోటీసులిచ్చామంటూ ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేయడంపై.. గుంటూరు శ్రీనగర్ కాలనీ వాసులు కన్నీటిపర్యంతమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన పరిహారం వ్యవహారం తేల్చకుండానే ఇళ్లు, ప్రహరీలు నేలమట్టం చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు.

Published : 23 Nov 2022 21:01 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు