Gunturu: శ్రీనగర్ కాలనీలో ఇళ్ల కూల్చివేత.. బాధితుల కన్నీటిపర్యంతం
ఏడేళ్ల క్రితమే నోటీసులిచ్చామంటూ ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేయడంపై.. గుంటూరు శ్రీనగర్ కాలనీ వాసులు కన్నీటిపర్యంతమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన పరిహారం వ్యవహారం తేల్చకుండానే ఇళ్లు, ప్రహరీలు నేలమట్టం చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు.
Published : 23 Nov 2022 21:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ