AP News: ఏపీ డిప్యూటీ సీఎంపై వైవీ సుబ్బారెడ్డి పొగడ్తల వర్షం
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి (cm narayanaswamy)పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(yvsubbareddy) పొగడ్తల వర్షం కురిపించారు. చిత్తూరు జిల్లా (Chittoor District) పెనుమూరులో తితిదే నిర్మించే కల్యాణ మండపానికి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగసభలో నారాయణస్వామిని.. సుబ్బారెడ్డి పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో సుబ్బారెడ్డి కాళ్లకు నమస్కరించి కృతజ్ఞత తెలియజేశారు.
Updated : 28 Apr 2023 17:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు