AP News: ఏపీ డిప్యూటీ సీఎంపై వైవీ సుబ్బారెడ్డి పొగడ్తల వర్షం

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి (cm narayanaswamy)పై తితిదే ఛైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి(yvsubbareddy) పొగడ్తల వర్షం కురిపించారు. చిత్తూరు జిల్లా (Chittoor District) పెనుమూరులో తితిదే నిర్మించే కల్యాణ మండపానికి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగసభలో నారాయణస్వామిని.. సుబ్బారెడ్డి పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో సుబ్బారెడ్డి కాళ్లకు నమస్కరించి కృతజ్ఞత తెలియజేశారు. 

Updated : 28 Apr 2023 17:24 IST

Tags :

మరిన్ని