పూర్తయిన వంతెన నిర్మాణం.. రైల్వే గేటు వద్ద గంటల కొద్దీ నిరీక్షణకు తెర..!

ఎట్టకేలకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర (Devarakadra) ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. దేవరకద్ర మీదుగా వెళ్లే ప్రయాణికుల నిరీక్షణకు తెరపడనుంది. పైవంతెన పనులు పూర్తవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. హైదరాబాద్ - రాయచూర్ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎట్టకేలకు వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో.. ఇక ప్రయాణికుల కష్టాలు తీరిపోనున్నాయి.

Published : 07 May 2023 13:21 IST

Tags :

మరిన్ని