పూర్తయిన వంతెన నిర్మాణం.. రైల్వే గేటు వద్ద గంటల కొద్దీ నిరీక్షణకు తెర..!
ఎట్టకేలకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర (Devarakadra) ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. దేవరకద్ర మీదుగా వెళ్లే ప్రయాణికుల నిరీక్షణకు తెరపడనుంది. పైవంతెన పనులు పూర్తవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. హైదరాబాద్ - రాయచూర్ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎట్టకేలకు వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో.. ఇక ప్రయాణికుల కష్టాలు తీరిపోనున్నాయి.
Published : 07 May 2023 13:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి