అభివృద్ధే రాజకీయాలకు కేంద్ర బిందువు: నడ్డా

దేశంలో అభివృద్ధే ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. పనితీరు, అభివృద్ది అంశాలే రాజకీయ సూత్రాలుగా మారాయన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తొలిరోజున ఆర్ధిక తీర్మానం ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు, పార్టీ గెలుపు తదితర అంశాలపై చర్చించారు.

Published : 03 Jul 2022 12:42 IST

Tags :

మరిన్ని