Andhra News: రాష్ట్రవ్యాప్తంగా కన్నులపండువగా దేవీశరన్నవరాత్రులు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రులు కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వివిధ రూపాల్లో దుర్గాదేవి ప్రతిమలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Published : 04 Oct 2022 11:37 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు