Kanipakam: పునఃప్రారంభమైన కాణిపాక వరసిద్ధి వినాయక దర్శనం
కాణిపాక ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 11 నెలలగా నిలిచిపోయిన వరసిద్ధి వినాయక దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చతుర్థకాల హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన అనంతరం కుంభాభిషేకం నిర్వహించారు. గర్భాలయంలో మూలవిరాట్కు అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
Published : 22 Aug 2022 09:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు