Tirupati: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. 7 రోజుల పాటు సాగే జాతరలో తొలిరోజు బైరాగి వేషంలో భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. అందరినీ చల్లగా చూడాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే సారె సమర్పించారు.
Published : 11 May 2023 11:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్