Tirupati: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. 7 రోజుల పాటు సాగే జాతరలో తొలిరోజు బైరాగి వేషంలో భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. అందరినీ చల్లగా చూడాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే సారె సమర్పించారు.

Published : 11 May 2023 11:03 IST

తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. 7 రోజుల పాటు సాగే జాతరలో తొలిరోజు బైరాగి వేషంలో భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. అందరినీ చల్లగా చూడాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే సారె సమర్పించారు.

Tags :

మరిన్ని