Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద బారులు తీరిన వాహనాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాలలో తరలి రావడంతో.. తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వారాంతం ముగిసినా భక్తులు అధికసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి.

Published : 05 Jul 2022 13:00 IST

Tags :

మరిన్ని