Arasavalli Temple: రథసప్తమి సందర్భంగా.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు

రథసప్తమి(Ratha Saptami) పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి(Arasavalli) సూర్యనారాయణ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సూర్య భగవానుడి నిజరూప దర్శనం కోసం భక్తులు శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తరువాత పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో సాధారణ భక్తులను పట్టించుకోలేదు. భక్తులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 28 Jan 2023 13:46 IST

రథసప్తమి(Ratha Saptami) పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి(Arasavalli) సూర్యనారాయణ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సూర్య భగవానుడి నిజరూప దర్శనం కోసం భక్తులు శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తరువాత పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో సాధారణ భక్తులను పట్టించుకోలేదు. భక్తులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని