Basara: వసంత పంచమి.. బాసరలో అక్షరాభ్యాసాలకు పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర(Basara)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాసరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకం ఆవిష్కరించారు.
Published : 26 Jan 2023 12:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్