Karteeka Masam: కార్తిక సోమవారం పూజలు.. భక్తులతో శివాలయాలు కిటకిట
కార్తిక మాసం మూడవ సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామ ప్రథమ క్షేత్రం పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయంలో మహిళలు కార్తిక దీపాలను వెలిగించి.. బాల చాముండికా సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. పుణ్యస్నానాలు చేసేందుకు తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో గోదావరి నది వద్దకు కదిలి వచ్చారు. పలు ఆలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
Updated : 14 Nov 2022 13:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే