Dhee 15: పండుకు అవమానం.. అసలేమైందంటే..!
‘ఢీ 15(Dhee 15)’ ఛాంపియన్షిప్ బ్యాటిల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వారం ఎపిసోడ్లో ఎక్స్ కంటెస్టెంట్స్ థీమ్లో డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫార్మెన్స్లు చేశారు. తనకు అవమానం జరిగిందంటూ పండు హడావిడి చేశాడు. శేఖర్ మాస్టర్ సైతం పండుతో కలిసి అల్లరి చేశాడు. చివర్లో మాస్టర్ల మధ్య వివాదానికి కారణమేంటో..? మార్చి 15న ప్రసారం కానున్న ఎపిసోడ్ తాజా ప్రోమో చూసేయండి మరి.
Updated : 09 Mar 2023 15:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి