Sridevi Drama Company: ‘ఇప్పటికీ ఆ నెంబర్‌కు కాల్‌ చేస్తా..! పండు ఎమోషనల్‌

ఈటీవీ వేదికగా ప్రతి ఆదివారం ప్రేక్షకులకి వినోదం పంచే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఎప్పటిలాగే నవ్వులతో నింపేసిన ఈ కార్యక్రమంలో.. ఢీ ఫేమ్‌ పండు తన జీవితం గురించి ఆసక్తికర అంశాలు చెప్పాడు. తన లవ్‌ స్టోరీ చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు.

Updated : 21 Oct 2023 14:56 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు