Andhra news: సీఎం ఎక్కడికెళ్లినా బారికేడ్లే.. : ధూళిపాళ్ల నరేంద్ర

సీఎం జగన్‌ హిట్లర్‌ని మించిపోయారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సీఎం పర్యటన అంటేనే స్థానిక ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించేలా ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వాడటం దారుణమన్నారు. జనం తిరగబడతారనే భయంతోనే జగన్‌ ఎక్కడికి వెళ్లినా బారికేడ్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు.

Published : 23 Sep 2022 19:21 IST
Tags :

మరిన్ని