T Congress: దిగ్విజయ్‌తో వేర్వేరుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీ

రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని తెరదించేందుకు రంగంలోకి దిగిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్‌లో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. పీసీసీ వ్యతిరేకవర్గ నేతలతోపాటు రాష్ట్ర నేతలతో ఒక్కొక్కరితో వేర్వేరుగా చర్చిస్తున్నారు. ఆ చర్చల అనంతరం రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, నేతల మధ్య విభేదాలకు కారణాలపై అధిష్ఠానానికి నివేదిక ఇవ్వనున్నారు. పీసీసీ కమిటీ కూర్పులో లోటుపాట్లు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల గురించి రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు.

Updated : 22 Dec 2022 13:58 IST

Tags :

మరిన్ని