T Congress: దిగ్విజయ్తో వేర్వేరుగా కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
రాష్ట్ర కాంగ్రెస్లో సంక్షోభాన్ని తెరదించేందుకు రంగంలోకి దిగిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్లో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. పీసీసీ వ్యతిరేకవర్గ నేతలతోపాటు రాష్ట్ర నేతలతో ఒక్కొక్కరితో వేర్వేరుగా చర్చిస్తున్నారు. ఆ చర్చల అనంతరం రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, నేతల మధ్య విభేదాలకు కారణాలపై అధిష్ఠానానికి నివేదిక ఇవ్వనున్నారు. పీసీసీ కమిటీ కూర్పులో లోటుపాట్లు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల గురించి రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు.
Updated : 22 Dec 2022 13:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం