Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటనకు సిగ్నలింగ్ వైఫల్యం కారణం కాకపోవచ్చు..!

ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Accident)కు సిగ్నలింగ్ వైఫల్యం కారణం కాకపోవచ్చని రైల్వేశాఖ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నలే ఇచ్చారని.. అయినా అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించిన రైల్వేశాఖ అధికారులు రైల్వే భద్రత కమిషనర్ దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. 

Published : 07 Jun 2023 15:16 IST

ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Accident)కు సిగ్నలింగ్ వైఫల్యం కారణం కాకపోవచ్చని రైల్వేశాఖ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నలే ఇచ్చారని.. అయినా అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించిన రైల్వేశాఖ అధికారులు రైల్వే భద్రత కమిషనర్ దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. 

Tags :

మరిన్ని